వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలోని ప్రసిద్ధ అమీన్ పీర్ దర్గాను బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ శనివారం సందర్శించారు. ఫాతేహాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు కులమతాలకు అతీతంగా స్నేహభావంతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

