వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో మృతిచెందిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఆల్వాల్లోని శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో ఉన్నారు.
Comments
Loading comments...

