వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 8 దరఖాస్తులు అందాయి. వీటిలో 7 రెవెన్యూ శాఖకు, ఒకటి సీడీపీవోకు సంబంధించినవని ఎంపీడీవో అడ్డూరి బాబు తెలిపారు.
దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపిస్తామని అడ్డూరి బాబు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

