Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోయిన మొబైలు మళ్లీ చేతికి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 5:09 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పోయిన మొబైలు మళ్లీ చేతికి  - Udayam
జిల్లాలో పోగొట్టుకున్న రూ.35.54 లక్షల విలువైన 161 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సోమవారం బాధితులకు అందజేశారు. జనవరి నుంచి ఆగస్టు 23 వరకు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ మొత్తం 417 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని, సెకండ్‌హ్యాండ్ ఫోన్ కొనుగోలుకు ముందు కేవైఎం ద్వారా ఐఎంఈఐ నంబర్‌ను తనిఖీ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...