వార్తలకు తిరిగి వెళ్లండి

లష్కరే తొయిబా అనుబంధంగా పేర్కొనే ‘కాశ్మీర్ ఫైట్’ పోర్టల్ కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడింది. వారి ఇళ్లను తగలబెట్టాలని, పంటలను ధ్వంసం చేయాలని స్థానికులను రెచ్చగొట్టింది.
పండిట్లకు ఆశ్రయం కల్పించవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ బెదిరింపులు కాశ్మీర్లో మరోసారి భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
Comments
Loading comments...
