వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి రైతులకు అధిక దిగుబడులు అందించేందుకు కేంద్రం చేపట్టిన కపాస్ క్రాంతి పథకం జిల్లాలో ఆశించిన స్థాయిలో అమలు కాలేదనే విమర్శలు ఉన్నాయి. విత్తనాల సరఫరాలో జాప్యం, ఎల్నినో ప్రభావంతో పథకం లక్ష్యాలు నీరుగారాయి.
పత్తిలో అంతర పంటలు, సమీకృత పోషక, పంట నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక సాంద్రత, క్లోజర్ స్పేసింగ్ పద్ధతులతో సాగు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

