Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కల్వకుర్తి పంపులు ప్రారంభం

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Aug 08, 2026 10:26 AM నాగర్ కర్నూల్తెలంగాణ
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను ప్రభుత్వం ప్రారంభించింది. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పంపులు వెంటనే ప్రారంభించకుంటే కేటీఆర్‌తో కలిసి ఎల్లూరు పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పంపులు ప్రారంభమైనట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...