వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం మోటార్లు తక్షణమే ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని మంత్రి ఉత్తమ్కు ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే నీటి పంపింగ్ చేయాలని ఆయన కోరారు.
సకాలంలో నీరు నింపకపోవడంతో పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారి ఇబ్బందులను పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

