వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రావాల్సిన ‘ఖైదీ 2’, ‘రోలెక్స్’ చిత్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. కార్తీ, సూర్య ఇద్దరూ ఈ ప్రాజెక్టులపై లోకేష్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్తో సినిమా, ‘విక్రమ్ 2’ పనుల్లో బిజీగా ఉన్న లోకేష్ వాటి తర్వాతే ఈ చిత్రాలపై దృష్టి సారించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...
