వార్తలకు తిరిగి వెళ్లండి

బీరప్పగడ్డలో బీజేపీ యువ నాయకుడు రాచకొండ శివకుమార్ ఆహ్వానం మేరకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆయన నివాసానికి చేరుకుని ఆశీర్వదించారు. కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావించే నాయకత్వమే నిజమైన నాయకత్వమని శివకుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గోనే శ్రీకాంత్, పిట్ల శ్రీనివాస్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, బీరప్పగడ్డ వెల్ఫేర్ అసోసియేషన్ పాల్గొంది.
Comments
Loading comments...
