వార్తలకు తిరిగి వెళ్లండి

కార్బన్ వినియోగం తగ్గించి కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఆదర్శ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లలిత సూచించారు.
గురువారం ఆ కళాశాల కెమిస్టి విభాగం ఆధ్వర్యంలో ఓజోన్ దినోత్సవం నిర్వహించారు. ఓజోన్ పొర పరిరక్షణకు చేపడుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రిన్సిపాల్ వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గోన్నారు.
Comments
Loading comments...

