Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్పులు తగ్గాయి.. లింగ నిష్పత్తి పెరిగింది

Follow Udayam on Google
J Nani Sep 19, 2026 4:58 PM విజయనగరంGeneral
కాన్పులు తగ్గాయి.. లింగ నిష్పత్తి పెరిగింది - Udayam
జిల్లాలో మూడేళ్లలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023-24లో 24,635గా ఉన్న ప్రసవాలు 2025-26లో 17,881కి పడిపోయాయి. జనన రేటు 13.53 నుంచి 11.29కి తగ్గింది. లింగ నిష్పత్తి 922 నుంచి 949కి పెరిగింది. సంతానోత్పత్తి రేటు 1.72 నుంచి 1.58కి తగ్గింది. జననాలు తగ్గుతున్నప్పటికీ ఆడశిశువుల నిష్పత్తిలో మెరుగుదల నమోదైంది.

Comments

G
Loading comments...