Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం రథోత్సవానికి ఏర్పాట్లు

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 4:43 PM చిత్తూరుGeneral
కాణిపాకం రథోత్సవానికి ఏర్పాట్లు - Udayam
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 21న నిర్వహించనున్న రథోత్సవానికి సంబంధించి శనివారం రథసారథి, కలశం, గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం రథానికి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...