వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం . టీఆరెఎస్ ఆర్మీ చీఫ్ కల్వకుంట్ల కవిత పంచజన్య శంఖారావం . ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోడంగల్లోని కోస్గి కాలేజ్ గ్రౌండ్లో పంచజన్య సంకల్ప సభ కోసం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
సమావేశ వేదికపై వంద మందికి పైగా ప్రముఖ నాయకులు. సభా మందిరంలో 10 వేల మందికి ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

