Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
babu varun Sep 17, 2026 4:20 PM రాజన్న సిరిసిల్లGeneral
కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...