వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
250 గజాల స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులు, అమరుల కుటుంబాలకు ప్రత్యేక నిధి హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

