వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలోని భరత్ మంటపంలో ఘనంగా ప్రారంభం కానుంది.
ఈ సదస్సు నేపథ్యంలో నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
Comments
Loading comments...

