వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను బాంబులతో పేల్చి అక్రమ కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు.
రెవెన్యూ, గనుల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రాత్రింబవళ్లు లారీల్లో అక్రమ రవాణా చేస్తూ అక్రమార్కులు కోట్లు ఆర్జిస్తున్నారు.
Comments
Loading comments...

