వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్బీలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని సెక్టార్ ఎస్సై మౌనిక లాఠీతో తరిమికొట్టారు.
హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో చెట్ల పొదల్లోకి వెళ్లి వారిని తరమడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

