Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్‌వెల్త్ సదస్సులో బాపట్ల ఎంపీ

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:15 PM బాపట్లGeneral
కామన్‌వెల్త్ సదస్సులో బాపట్ల ఎంపీ - Udayam
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌–2026లో బాపట్ల ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. భారత పార్లమెంటరీ డెలిగేషన్ ప్రతినిధిగా ఆయన సదస్సుకు హాజరయ్యారు. ప్రజాస్వామ్య బలోపేతం, పార్లమెంటరీ విధానాలు, సమకాలీన ప్రపంచ సవాళ్లు, అభివృద్ధి అంశాలపై కామన్‌వెల్త్ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.

Comments

G
Loading comments...