Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరగవరంలో రూ.40 కోట్ల మోసం

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:23 PM పశ్చిమగోదావరి General
ఇరగవరంలో రూ.40 కోట్ల మోసం - Udayam
చిట్స్, ఫైనాన్స్ పేరుతో సుమారు రూ.40 కోట్లు మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోలి శ్రీనివాసరావు నెల రోజులుగా ఆచూకీ లేకుండా ఉన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. ఇరగవరం, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ఖాతాదారులు మోసపోయారు. శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయారని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...