వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఆసియా కప్ మహిళల హాకీలో భారత్ ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 5-1తో విజయం సాధించింది. ఇప్పటికే పురుషుల జట్టు కూడా ఫైనల్కు చేరుకుంది.
చైనా-జపాన్ మధ్య జరిగే సెమీఫైనల్ విజేతతో భారత్ టైటిల్ పోరులో తలపడనుంది. గత మ్యాచ్లతో పోలిస్తే కొరియాతో భారత్కు కాస్త పోటీ ఎదురైనా.. ఆధిపత్యం ప్రదర్శించింది.
Comments
Loading comments...

