Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలపై జడ్జి ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:06 AM జాతీయంGeneral
నిరసనలపై జడ్జి ఆందోళన - Udayam
నిరసనకారులపై ఐపీఎస్ అధికారులు స్వయంగా దాడి చేయడం పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్ భూయాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి ఉండాల్సిన సంయమనం, తటస్థత కనుమరుగవుతున్నాయని, కస్టోడియల్ హింస అత్యంత దారుణమైన నేరమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...