వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ విశాలాంధ్ర విలేఖరి నాగరాజుపై జరిగిన ఘటనను నిరసిస్తూ క్రిష్ణగిరిలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘటనపై స్పందించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులపై జరిగిన ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నాయకులు కోరారు.
జర్నలిస్టులపై దాడులు, వేధింపులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

