వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తీసుకువచ్చిన జర్నలిస్టు సంక్షేమ నిధి పథకం పేద జర్నలిస్టులకు ఎంతో వరంగా ఉంటుందని సంక్షేమ సంఘం ప్రతినిధులు అశోక్ కుమార్, మధుసూదన్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం జిల్లా క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అనారోగ్యాలు, ప్రమాదాల బారిన పడే జర్నలిస్టులను ఈ నిధి ద్వారా ఆదుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

