వార్తలకు తిరిగి వెళ్లండి

మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జరాంగే దీక్ష 13వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయనను ముంబైకి భోజనానికి రావాలని సీఎం సతీమణి అమృతా ఫడణవీస్ ఆహ్వానించారు.
సోదరిగా పిలిస్తే ఆహ్వానాన్ని అంగీకరిస్తానని, దీపావళి తర్వాత వస్తానని జరాంగే బదులిచ్చారు. డిమాండ్లపై సెప్టెంబర్ 12న చలో ముంబై కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

