వార్తలకు తిరిగి వెళ్లండి

దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా సాగిందని, దుల్కర్ మరో ప్రత్యేకమైన చిత్రంతో వస్తున్నారని ప్రశంసించారు.
నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్కిన్, ఆంటోని వర్గీస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Comments
Loading comments...
