వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా వినాయక చవితి వేడుకల్లో భాగంగా కలిసి పూజలు నిర్వహించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్పై వస్తున్న రూమర్స్ మధ్య, ఈ తాజా పిక్ నెట్టింట వైరల్ కావడంతో టాలీవుడ్లో మరోసారి జోరుగా చర్చ మొదలైంది.
Comments
Loading comments...

