వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్, పివి నరసింహారావు వెటర్నరీ వర్సిటీల్లో 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
ఈ పోస్టులను కేవలం రాత పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు మరియు ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఇందులో అగ్రికల్చర్ వర్సిటీలో 550, హార్టికల్చర్లో 61, వెటర్నరీ వర్సిటీలో 294 పోస్టులు ఉన్నాయి.
Comments
Loading comments...

