వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వాడ మండలం మడిగెల మూలతండాకు చెందిన మేఘావత్ రాహుల్ బీపీసీఎల్లో ఏడాదికి రూ.21 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించాడు. వలస కూలీల కుమారుడైన రాహుల్ తండాలో ప్రభుత్వ రంగ ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు.
తండాలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన రాహుల్ తమిళనాడులోని ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ముంబయిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని విజయంపై తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
