వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేటలో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మాదిగ సామాజిక వర్గ నాయకుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు పనులు కొనసాగుతుండగా, ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాల పునర్నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పట్టణంలో విగ్రహాల సంఖ్య 16కు చేరింది.
Comments
Loading comments...

