వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఈనెల 12న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్. వహీద తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఈ మేళా నిర్వహించనున్నారు.
ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8978905032 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

