Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన జాతరగా సాగుతున్న మల్లన్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు ఆదరణ

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 19, 2026 4:45 PM రాజన్న సిరిసిల్లGeneral
జన జాతరగా సాగుతున్న మల్లన్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు ఆదరణ - Udayam
శంషాబాద్ నుంచి పాలమాకుల మీదుగా తిమ్మాపూర్ వైపు మల్లన్న బీసీ రాజ్యాధికార పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మల్లన్న అడుగడుగునా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ముదిరాజుల సంఘం నాయకులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

Comments

G
Loading comments...