Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్‌పింగ్‌కు స్ట్రోక్‌.. భారత్‌లో అస్వస్థత?

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:13 AM జాతీయంGeneral
జిన్‌పింగ్‌కు స్ట్రోక్‌.. భారత్‌లో అస్వస్థత? - Udayam
భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, ఆయనకు స్ట్రోక్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆయన దూరంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక స్పష్టత లేదు.

Comments

G
Loading comments...