వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో రీల్స్ చేసే మోజులో పడి ఓ తల్లి తన వెంట ఉన్న చిన్నారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
బ్రిడ్జిపై రీల్స్ చేయడంలో నిమగ్నమైన ఆ తల్లి నిర్లక్ష్యాన్ని గమనించిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి పాపను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

