వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్లోని సూరత్లో వాస్తవ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ థీమ్తో ఏర్పాటు చేసిన గణేశ మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా ఎందరికో పునర్జన్మ ప్రసాదించవచ్చని, బ్రెయిన్ డెడ్ వ్యక్తుల ద్వారా 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చని ఈ వేదికగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

