వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మంత్రి నారా లోకేశ్ కూడా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

