వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో సహజీవనం చేస్తున్న ప్రియుడు శ్రీనును, ప్రియురాలు రాములమ్మ ఇనుపరాడ్డుతో కొట్టి, యాసిడ్ పోసి హతమార్చింది.
ఈ ఘటన అనంతరం ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

