వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని ఓ జిల్లాలో 154 దేవాలయాల్లో 2024-25 నాటికి రూ.86.21 కోట్ల విలువైన ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడైంది. ఉత్సవాలు, పూజల ఖర్చుల పేరుతో తప్పుడు లెక్కలు చూపించి దేవాలయాల నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ అంశంపై ఈవోలు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

