వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ గురుకుల పాఠశాల మైదానంలో ఈనెల 16, 17 తేదీల్లో అండర్-14, 17 విభాగాల్లో మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు ఎంఈవో వెంకన్న చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించి ప్రతిభచాటిన వారిని ఎంపిక చేసి బాన్సువాడలో జరిగే జోనల స్థాయి పోటీలకు పంపనున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

