వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్ నియమితులయ్యారు.
రేకుర్తి క్యాంపు కార్యాలయం లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయనకు నియామక పత్రం అందజేశారు. సిక్కు మైనార్టీకి ప్రాధాన్యత నిచ్చినట్లు సత్యం తెలిపారు. ఈ నియామకంపై సిక్కు సమాజం హర్షం వ్యక్తం చేయగా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అమన్ జిత్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

