వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ ఐటీ టవర్ వద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో 90 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవో 90 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు.
Comments
Loading comments...

