వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన జగనన్న లేఅవుట్లలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అనర్హులకు పట్టాలు, గతంలో ఇళ్లు పొందిన వారికి మళ్లీ కేటాయింపులు జరిగినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.
పెద్దమండ్యం, మదనపల్లె, పీలేరు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, ఇళ్ల విక్రయాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. పీలేరులో 3,700 ఇళ్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికారులు తేల్చారు.
Comments
Loading comments...

