వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో సింహాచలం జగన్ అకాల మృతిచెందిన ఘటనపై గొల్లపల్లి మండలానికి చెందిన ఎన్ఆర్ఐ ఎడమల భోజేందర్రెడ్డి మానవత్వంతో స్పందించారు.
జగన్ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. భోజేందర్రెడ్డి తరఫున గురువారం కుటుంబ సభ్యులకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ నాయకులు అవారి చందు, శంకర్రావు, మల్లారెడ్డి, హనుమంత్రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

