వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా యాసారపు పరశురాములును నియమించారు. ఈ మేరకు డీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ వేముల మల్లేష్ మహారాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
బాధ్యతలు అప్పగించినందుకు పరశురాములు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.
Comments
Loading comments...

