వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ఆర్ అండ్ బి డీఈఈ సంధ్యకు ఈఈగా ప్రమోషన్ ఇచ్చి కామారెడ్డి డివిజన్కు బదిలీ చేశారు. జూన్ 16న ఉత్తర్వులు వెలువడినా ఇప్పటివరకు విధుల్లో చేరలేదు.
దీంతో చీఫ్ ఇంజనీర్ వై.లింగారెడ్డి తాజాగా మెమో జారీ చేశారు. వెంటనే కామారెడ్డిలో విధుల్లో చేరాలని, లేకుంటే ప్రమోషన్ను తదుపరి ప్యానెల్లో పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

