వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని మెంటాడ మండలం జాతీయ ప్రతిభా ఉపకార వేతన పథకం ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని డిప్యూటీ డీఈఓ మోహనరావు మంగళవారం తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు.వీరిలో స్దానిక జడ్బీహైచ్ఎస్ నుంచి నలుగురు, పెదమేడపల్లి నుంచి ముగ్గురు, ఏపీ మోడల్ స్కూల్ నుంచి ఒకరు, జీటీ పేట నుంచి ఇద్దరు, పోరాం నుంచి ఒకరు ప్రతిభ కనబరిచారని తెలిపారు.
Comments
Loading comments...

