Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ కరెన్సీల్లోనే వాణిజ్యం: పెజెష్కియాన్

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 7:06 AM జాతీయంGeneral
జాతీయ కరెన్సీల్లోనే వాణిజ్యం: పెజెష్కియాన్ - Udayam
ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలపై అధికంగా ఆధారపడితే వర్ధమాన దేశాలు రాజకీయ ఒడిదుడుకులకు గురవుతాయని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి దేశాలు తమ జాతీయ కరెన్సీల్లోనే వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని దేశాల ఏకపక్ష ఆంక్షలు ప్రపంచ ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...