వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో రెండో దశ ప్రవేశాల దరఖాస్తుల గడువు ఆగస్టు 15తో ముగియనుంది. 8, 10వ తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.
అభ్యర్థులు నచ్చిన ట్రేడ్లకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించారు. సీట్ల కేటాయింపు ఆగస్టు 20న జరగనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

