Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ దౌత్యవేత్తలపై హత్యాయత్నం వార్తలను ఖండించిన ఇజ్రాయెల్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 04, 2026 4:52 PM జాతీయంGeneral
ఇరాన్ దౌత్యవేత్తలపై హత్యాయత్నం వార్తలను ఖండించిన ఇజ్రాయెల్ - Udayam
ఇరాన్ ప్రతినిధులపై ఇజ్రాయెల్ హత్యాయత్నానికి కుట్ర పన్నిందన్న వార్తలను ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఖండించింది. ఇవన్నీ అమెరికా మీడియా ప్రచురించిన కల్పిత, నకిలీ కథనాలని తోసిపుచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి, స్పీకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా మీడియా పేర్కొనడంతో.. ఈ ప్రచారం ఉద్రిక్తతలకు దారితీస్తుందన్న ఆందోళనల మధ్య ఇజ్రాయెల్ క్లారిటీ ఇచ్చింది.

Comments

G
Loading comments...